ETV Bharat / state

'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం' - bhasha sangam presindent yarlagadda laxmi prasad

ఆంధ్రప్రదేశ్ కు తెలుగు విశ్వవిద్యాలయాన్ని తీసుకొస్తామని, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో త్రిభాషా సూత్రం అమలు చేస్తామని, హిందీ భాషను గుడ్డిగా వ్యతిరేకించడం సబబు కాదని ఆయన అన్నారు.

'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'
author img

By

Published : Sep 24, 2019, 5:24 PM IST

'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'

తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి, తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకొస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో త్రిభాషా సూత్రం అమలు చేస్తామని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దడం కంటే సానుకూల ప్రచారం చేపట్టాలని అభిప్రాయపడ్డారు. హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రజలు ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే మంచిదని పేర్కొన్నారు. శాసన సభ, సచివాలయాల్లో తెలుగు భాష అమలుకు త్వరలో చర్యలు తీసుకుంటామని యార్లగడ్డ తెలిపారు. కార్యాలయాల్లో తెలుగు భాషను వాడేలా కలెక్టర్లు, ఎస్పీలను కోరతామని వెల్లడించారు.

ఇదీ చూడండి : పోలవరం ఎత్తుపై ఎందుకు స్పందించరు?

'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'

తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి, తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకొస్తామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో త్రిభాషా సూత్రం అమలు చేస్తామని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దడం కంటే సానుకూల ప్రచారం చేపట్టాలని అభిప్రాయపడ్డారు. హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రజలు ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే మంచిదని పేర్కొన్నారు. శాసన సభ, సచివాలయాల్లో తెలుగు భాష అమలుకు త్వరలో చర్యలు తీసుకుంటామని యార్లగడ్డ తెలిపారు. కార్యాలయాల్లో తెలుగు భాషను వాడేలా కలెక్టర్లు, ఎస్పీలను కోరతామని వెల్లడించారు.

ఇదీ చూడండి : పోలవరం ఎత్తుపై ఎందుకు స్పందించరు?

Intro:AP_ONG_22_24_DED COLLEGE CEASE_AP10135
CENTRE--- CHANDRASEKHAR CELLNO---9100075307
CENTRE --- CHANDRASEKHAR

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో ని ,శ్రీ విశ్వ భారతి డీఎడ్ కళాశాల తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి SCERT వారి అనుమతితో గత కొన్ని సంవత్సరాలుగా కాలేజీ నడుపుతున్నారు. అయితే కొందరి ఫిర్యాదుమేరకు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాలను తనిఖీ చేసినటువంటి అధికారులు కాలేజీ వారు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వాటిని సమర్పించి కాలేజీ పర్మిషన్ పొందినట్లుగా అధికారులు నిర్ధారించడం జరిగింది. దీంతో కాలేజీ పర్మిషన్ సీజ్ చేసి, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పడం జరిగింది
బైట్ :--- ప్రిన్సిపాల్
డీఎడ్ కాలేజ్ మైనంపాడు


Body:AP_ONG_22_24_DED COLLEGE CEASE_AP10135


Conclusion:AP_ONG_22_24_DED COLLEGE CEASE_AP10135

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.