ETV Bharat / state

తెదేపా నేతలపై దుండగుల దాడి... కేసు నమోదు

author img

By

Published : Aug 31, 2020, 5:32 PM IST

విజయవాడలోని ఆల్ఫా హోటల్ వద్ద తెదేపా నాయకులపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

attack on TDP leaders in ibrahimpatnam vijayawada
తెదేపా నేతలపై దుండగుల దాడి.

తెదేపా నేతలపై దుండగుల దాడి.

విజయవాడలోని ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ వద్ద తెదేపా నేతలపై దాడి జరిగింది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్​లో మైనింగ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా... తెదేపా నేత అజయ్ సహా మరో ఏడుగురిపై దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెదేపా నేతలపై దుండగుల దాడి.

విజయవాడలోని ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ వద్ద తెదేపా నేతలపై దాడి జరిగింది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్​లో మైనింగ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా... తెదేపా నేత అజయ్ సహా మరో ఏడుగురిపై దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

జనవరి నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.