ETV Bharat / state

ATTACKED: జనసేన సమన్వయకర్త కారుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం

author img

By

Published : Sep 25, 2021, 7:42 AM IST

Updated : Sep 25, 2021, 2:47 PM IST

attack on Janasena coordinator car at pedana
జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్‌ కారుపై దాడి

07:37 September 25

పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్‌ కారుపై దాడి

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్‌ కారుపై దాడి జరిగింది. దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలను పగులగొట్టారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

DOUBLE MURDER: కర్నూలు జిల్లాలో దారుణం.. ఇద్దరు హత్య

07:37 September 25

పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్‌ కారుపై దాడి

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యడ్లపల్లి రామ్‌సుధీర్‌ కారుపై దాడి జరిగింది. దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలను పగులగొట్టారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

DOUBLE MURDER: కర్నూలు జిల్లాలో దారుణం.. ఇద్దరు హత్య

Last Updated : Sep 25, 2021, 2:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.