ETV Bharat / state

ద్విచక్రవాహనాల దొంగల ముఠా అరెస్ట్ - విజయవాడలో చోరి ముఠా అరెస్ట్

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు
పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు
author img

By

Published : Feb 16, 2021, 1:29 AM IST

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతర్రా0ష్ట్ర సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నున్న గ్రామీణ సీఐ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ ముఠా...రోడ్డు వెంట పార్క్​ చేసిన వాహనాలను దొంగిలిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ కోరారు.

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతర్రా0ష్ట్ర సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నున్న గ్రామీణ సీఐ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ ముఠా...రోడ్డు వెంట పార్క్​ చేసిన వాహనాలను దొంగిలిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ కోరారు.

ఇదీ చదవండి

కేసరి నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.