ETV Bharat / state

'విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు మైక్రోసాఫ్ట్​తో ఒప్పందం'

author img

By

Published : Oct 11, 2021, 7:59 PM IST

మైక్రోసాఫ్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది (ap government mou with microsoft news). విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకే.. ఒప్పందం కుదుర్చుకున్నట్లు విదేశీ విద్యా సలహాదారు అన్నవరపు కుమార్ తెలిపారు.

ap government mou with microsoft
ap government mou with microsoft

రాష్ట్రంలోని విద్యార్ధుల్లో నైపుణ్యాలను పెంచేందుకు మైక్రోసాఫ్ట్(ap government mou with microsoft news)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విదేశీ విద్యా సలహాదారు అన్నవరపు కుమార్ స్పష్టం చేశారు. మొత్తం 40 వేర్వేరు కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు, అదేవిధంగా ఉపాధి కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 కళాశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమం అందించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలోని విద్యార్ధుల్లో నైపుణ్యాలను పెంచేందుకు మైక్రోసాఫ్ట్(ap government mou with microsoft news)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విదేశీ విద్యా సలహాదారు అన్నవరపు కుమార్ స్పష్టం చేశారు. మొత్తం 40 వేర్వేరు కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు, అదేవిధంగా ఉపాధి కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 కళాశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమం అందించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి

భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.