విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డిని ఏసీబీ డైరెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఏసీబీ డైరెక్టర్ హోదాలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి
అన్నిలెక్కలు వేసుకుంటున్నా... ఎవర్నీ వదిలిపెట్టను: చంద్రబాబు