ETV Bharat / state

తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత - విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత

ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 200 తెలంగాణ మద్యం బాటిళ్లను విజయవాడలోని భవానిపురంలో ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్​ఈబీ సీఐ హనిశ్ హెచ్చరించారు.

200 liquor bottles seized at Vijayawada
రెండు వందల తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టివేత
author img

By

Published : Nov 24, 2020, 8:30 PM IST

విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్​ఈబీ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ వాహనంలో నుంచి రెండు వందల తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈబీ సీఐ హనిశ్ తెలిపారు. వాహనం, డ్రైవర్​ను పోలీస్ స్టేషన్​కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్​ఈబీ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ వాహనంలో నుంచి రెండు వందల తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈబీ సీఐ హనిశ్ తెలిపారు. వాహనం, డ్రైవర్​ను పోలీస్ స్టేషన్​కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

దోచేస్తున్నారు..పోలీసులతో కలసి పంచుకుంటున్నారు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.