ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్: 12:30 వరకు 66.48 శాతం పోలింగ్​ - ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఓటింగ్ శాతం వార్తలు

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు 66.48 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

voting  percentage in this time at overal state
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన ఓటింగ్
author img

By

Published : Feb 17, 2021, 3:09 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 66.48% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 64.14శాతం, విజయనగరంలో 78.5శాతం నమోదైనట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 63.23%, తూర్పు గోదావరిలో 67.14%, పశ్చిమగోదావరిలో 53.51 %, కృష్ణా 65.88%, గుంటూరులో 71.67% నమోదైంది. ప్రకాశం జిల్లాలో 69.95%, నెల్లూరు జిల్లాలో 69.38%, చిత్తూరు జిల్లాలో 64.82%, కడపలో 57.34%, కర్నూలు జిల్లాలో71 .96%, అనంతపురం జిల్లాలో 70.23శాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 66.48% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 64.14శాతం, విజయనగరంలో 78.5శాతం నమోదైనట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 63.23%, తూర్పు గోదావరిలో 67.14%, పశ్చిమగోదావరిలో 53.51 %, కృష్ణా 65.88%, గుంటూరులో 71.67% నమోదైంది. ప్రకాశం జిల్లాలో 69.95%, నెల్లూరు జిల్లాలో 69.38%, చిత్తూరు జిల్లాలో 64.82%, కడపలో 57.34%, కర్నూలు జిల్లాలో71 .96%, అనంతపురం జిల్లాలో 70.23శాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

విశాఖ చేరుకున్న సీఎం.. ఉక్కు కార్మిక సంఘాలతో సమావేశం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.