ETV Bharat / state

'కీ'లో 70...ఫలితాల్లో 36 మార్కులు..! - Victims are concerned about the difference in the result

గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాల మార్కుల్లో తేడా గల బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమకు జరిగిన అన్యాయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

key paper had 70 marks but in the reults have in 36 marks
author img

By

Published : Sep 22, 2019, 9:45 PM IST

'కీ'లో 70 మార్కులు !..ఫలితాల్లో 36....

ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన గ్రామ, సచివాలయ పరీక్షలలో తనకు అన్యాయం జరిగిందని గుంటూరుకు చెందిన ఆశాజ్యోతి అనే అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పాలకలూరుకు చెందిన ఆశాజ్యోతికి 'కీ'ప్రకారం 70 మార్కులు వచ్చాయి... అయితే ఫలితాలలో 36 మార్కులే వచ్చాయని ఆమె వాపోయింది. మైనస్ మార్కులు తొలగించి కూడా చెక్ చేశానని..తనకు జరిగిన అన్యాయంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని... తనకు వచ్చిన మార్కులను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేసింది. అదే ప్రాంతానికి చెందిన కీర్తన వీఆర్వోకి అప్లై చేయగా... 60 మార్కులు రావాల్సి ఉండగా.. 11 మార్కులే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీచూడండి.సచివాలయ కొలువు... అనుమానాలకు నెలవు...

'కీ'లో 70 మార్కులు !..ఫలితాల్లో 36....

ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన గ్రామ, సచివాలయ పరీక్షలలో తనకు అన్యాయం జరిగిందని గుంటూరుకు చెందిన ఆశాజ్యోతి అనే అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పాలకలూరుకు చెందిన ఆశాజ్యోతికి 'కీ'ప్రకారం 70 మార్కులు వచ్చాయి... అయితే ఫలితాలలో 36 మార్కులే వచ్చాయని ఆమె వాపోయింది. మైనస్ మార్కులు తొలగించి కూడా చెక్ చేశానని..తనకు జరిగిన అన్యాయంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని... తనకు వచ్చిన మార్కులను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేసింది. అదే ప్రాంతానికి చెందిన కీర్తన వీఆర్వోకి అప్లై చేయగా... 60 మార్కులు రావాల్సి ఉండగా.. 11 మార్కులే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీచూడండి.సచివాలయ కొలువు... అనుమానాలకు నెలవు...

Intro:..Body:రాష్ట్రస్థాయి దస్తావేజు లేఖరుల సమావేశం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ధస్తా వేజు లేఖరుల రాష్ట్రస్థాయి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు . రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బుద్ధన వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ లేఖర్ల వ్యవస్థను కొనసాగిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇచ్చిన హామీ తప్పి మా లేఖర్ల కు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని, తక్షణమే దీనిపై స్పందించకుంటే రేపటి నుండే పెన్ డౌన్ కార్యక్రమం మొదలు పెట్టి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు . ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ పూర్వ అధ్యక్షులు బుద్ధన వెంకట సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, ఛైర్మన్ స్టీరింగ్ కమిటీ ఎస్ ఖాసిం సాహెబ్, రాష్ట్ర కోశాధికారి అయ్యారు. తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు ధనరాజు, మరియు పలు జిల్లాల అధ్యక్షులు కార్యదర్సులు, లేకరు సభ్యులు, పెద్ద ఎత్తున ఫాల్గున్నారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.