ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి - crime news in guntoor district

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండల పరిధిలో జరిగింది.

two persons killed in road accident guntoor
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
author img

By

Published : Aug 14, 2020, 11:32 PM IST


గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలోని బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే వారిద్దరూ అన్నదమ్ములు అని తెలిసింది. మృతులు నల్గొండ జిల్లా వాడపల్లి గ్రామానికి చెందినట్లు సమాచారం.

ఇదీ చదవండి


గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలోని బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే వారిద్దరూ అన్నదమ్ములు అని తెలిసింది. మృతులు నల్గొండ జిల్లా వాడపల్లి గ్రామానికి చెందినట్లు సమాచారం.

ఇదీ చదవండి

పంద్రాగస్టుకు మోదీ కీలక ప్రకటన- వ్యాక్సిన్​పైనేనా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.