ETV Bharat / state

కొవిడ్​ సోకి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మృతి - chiakaluripeta latest news

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కరోనా సోకి మరణించారు. ఒకరు మైన‌ర్ ఇరిగేష‌న్ ఏఈ కాగా.. మరొకరు ఆర్టీసీ డ్రైవర్​గా పనిచేశారు.

gumma prasad
గుమ్మా ప్రసాదు( పాత చిత్రం)
author img

By

Published : May 10, 2021, 7:43 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్​ చికిత్స పొందుతూ మరణించారు. మృతి చెందిన వారిలో మైనర్ ఇరిగేషన్ ఎఈ గుమ్మా ప్రసాద్ (45), చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్న కాలే షావలి (47) ఉన్నారు.

మండ‌లంలో మైన‌ర్ ఇరిగేష‌న్ ఏఈగా ప‌నిచేసి.. రాజాపేట ప్ర‌త్యేక అధికారిగా ఉన్న గుమ్మా ప్ర‌సాద్.. గుంటూరు ఛాన‌ల్ ఏఈగా ప‌నిచేశారు. కాలే షావ‌లి స్వ‌గ్రామం య‌డ్ల‌పాడు కాగా.. అతనికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్​ చికిత్స పొందుతూ మరణించారు. మృతి చెందిన వారిలో మైనర్ ఇరిగేషన్ ఎఈ గుమ్మా ప్రసాద్ (45), చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్న కాలే షావలి (47) ఉన్నారు.

మండ‌లంలో మైన‌ర్ ఇరిగేష‌న్ ఏఈగా ప‌నిచేసి.. రాజాపేట ప్ర‌త్యేక అధికారిగా ఉన్న గుమ్మా ప్ర‌సాద్.. గుంటూరు ఛాన‌ల్ ఏఈగా ప‌నిచేశారు. కాలే షావ‌లి స్వ‌గ్రామం య‌డ్ల‌పాడు కాగా.. అతనికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

ఇదీ చదవండి:

శ్మశాన వాటిక నిర్వహణ ఖర్చులు సైతం భరిస్తాం: ఆకుల సత్యనారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.