ETV Bharat / state

కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం - accident news

వేగంగా వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు.. కారును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం గుంటూరు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

two died in a road accident at guntur district
కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : May 3, 2021, 10:33 PM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. కారుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. అతికష్టం మీద కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు తెనాలి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

ఇవీ చదవండి:

గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. కారుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. అతికష్టం మీద కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు తెనాలి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

ఇవీ చదవండి:

'మోదీ జీ.. విదేశాల సాయం వివరాలు వెల్లడించండి'

చిలకలూరిపేట అర్బన్ ఏఎస్ఐ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.