ETV Bharat / state

కరోనా టీకా తీసుకున్న ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు అస్వస్థత

గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులిద్దరికి స్థానిక వైద్యశాలలో వైద్యులు చికిత్స అందించారు.

author img

By

Published : Feb 19, 2021, 3:58 PM IST

కరోనా టీకా తీసుకొని అస్వస్థతకు గురైన అంగన్వాడీ కార్యకర్తలు
కరోనా టీకా తీసుకొని అస్వస్థతకు గురైన అంగన్వాడీ కార్యకర్తలు

గుంటూరు జిల్లా వినకొండ ప్రభుత్వ వైద్యశాలలో గురువారం కరోనా వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ ఇద్దరికి ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి, వాంతులు కావడం, బీపీ తగ్గడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. ఆ ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లా వినకొండ ప్రభుత్వ వైద్యశాలలో గురువారం కరోనా వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ ఇద్దరికి ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి, వాంతులు కావడం, బీపీ తగ్గడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. ఆ ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి:

విశాఖ ఉక్కు విషయం చాలా సున్నితమైనది: సోము వీర్రాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.