ETV Bharat / state

రాజధానిపై సీఎం జగన్​ ప్రకటన చూస్తూ.. యువకుడు మృతి

author img

By

Published : Mar 25, 2022, 5:42 PM IST

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్​ చేసిన ప్రకటనను చూస్తూ..రాజధానిలో ఓ యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

యువకుడు మృతి
యువకుడు మృతి

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని గురువారం ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను చూస్తూ.. రాజధానిలో ముస్లిం యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తుళ్లూరు మండలం రాయపూడి కి చెందిన షేక్ ఇస్మాయిల్ గత రాత్రి ముఖ్యమంత్రి ప్రకటనను చూస్తూ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. ఇస్మాయిల్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని గురువారం ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను చూస్తూ.. రాజధానిలో ముస్లిం యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తుళ్లూరు మండలం రాయపూడి కి చెందిన షేక్ ఇస్మాయిల్ గత రాత్రి ముఖ్యమంత్రి ప్రకటనను చూస్తూ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. ఇస్మాయిల్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: Misbah Suicide Case Updates: మిస్బా ఆత్మహత్య కేసులో టీచర్​ రమేశ్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.