ETV Bharat / state

జిల్లాలో ఒకేరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

గుంటూరు జిల్లా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని మూడు మండలాల్లో కలిపి ఒకేరోజులో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

author img

By

Published : Jul 19, 2020, 11:29 AM IST

ten new corona positive cases in guntur district
జిల్లాలో ఒకేరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు

గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ, మెడికొండ్రు, ఫిరంగీపురం మండల్లాల్లో ఒక్క రోజే 10 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజే ఇంతమంది కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చదవండి:

గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ, మెడికొండ్రు, ఫిరంగీపురం మండల్లాల్లో ఒక్క రోజే 10 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజే ఇంతమంది కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చదవండి:

ఒక్క ఆలోచన.. కష్టకాలంలోనూ ఉపాధి కల్పించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.