ETV Bharat / state

'అంబటి తీరు... దోచుకో దాచుకో అన్నట్లు ఉంది'

author img

By

Published : Aug 27, 2020, 3:10 PM IST

అమరావతిపై మాట్లాడే ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మైనింగ్ కేసులో తన సచ్ఛీలత నిరుపించుకోవాలని.. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు అన్నారు. అంబటి... దోచుకో దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

'సత్తెనపల్లిలో అంబటి దోచుకో.. దాచుకో అన్నట్లు ఉంటున్నారు'
'సత్తెనపల్లిలో అంబటి దోచుకో.. దాచుకో అన్నట్లు ఉంటున్నారు'

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు... దోచుకో దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు విమర్శించారు. అక్రమ మైనింగ్ విషయంలో అంబటి తన నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైనింగ్​పై సీబీఐ విచారణ చేయించాలన్నినారు. ఇప్పటికైనా రాజధాని అమరావతి గురించి తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు... దోచుకో దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు విమర్శించారు. అక్రమ మైనింగ్ విషయంలో అంబటి తన నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైనింగ్​పై సీబీఐ విచారణ చేయించాలన్నినారు. ఇప్పటికైనా రాజధాని అమరావతి గురించి తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.