ETV Bharat / state

అక్రమ కేసులపై పోరాడేందుకు తెదేపా న్యాయ విభాగం: కనకమేడల

గుంటూరులో జరిగిన తెదేపా న్యాయవిభాగ ఆత్మీయ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమకేసులపై పోరాడేందుకు న్యాయవిభాగం ఏర్పాటుచేశామని కనకమేడల చెప్పారు.

author img

By

Published : Sep 10, 2019, 7:06 PM IST

అక్రమ కేసులపై పోరాడేందుకు తెదేపా న్యాయ విభాగం : కనకమేడల
అక్రమ కేసులపై పోరాడేందుకు తెదేపా న్యాయ విభాగం : కనకమేడల

తెదేపా అధినేత చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్...గుంటూరులో నిర్వహించిన తెదేపా న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కనకమేడల మాట్లాడుతూ...రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియని వాళ్లు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. సీనియర్ మంత్రులకూ గెజిట్‌కు, జీవోకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు న్యాయ విభాగం ఏర్పడిందని స్పష్టం చేశారు. పార్టీకి, న్యాయ విభాగానికి ఓ వారధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కో - ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతామన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తామని కనకమేడల అన్నారు. చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

అక్రమ కేసులపై పోరాడేందుకు తెదేపా న్యాయ విభాగం : కనకమేడల

తెదేపా అధినేత చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్...గుంటూరులో నిర్వహించిన తెదేపా న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కనకమేడల మాట్లాడుతూ...రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియని వాళ్లు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. సీనియర్ మంత్రులకూ గెజిట్‌కు, జీవోకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు న్యాయ విభాగం ఏర్పడిందని స్పష్టం చేశారు. పార్టీకి, న్యాయ విభాగానికి ఓ వారధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కో - ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతామన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తామని కనకమేడల అన్నారు. చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

పల్నాడులో ఉద్రిక్తం..రేపు తెదేపా బాధితులతో వైకాపా 'చలో ఆత్మకూరు'

Intro:ap_atp_51_10_mla_water_release_avb_ap10094


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం బోగినేపల్లి గ్రామంలో పిల్ల కాలువకు నీటిని విడుదల చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

మొదట వైయస్ రాజశేఖర రెడ్డి పటానికి పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి హంద్రీనీవా ద్వారా వస్తున్న నీరు గేట్లు ఎత్తి పిల్ల కాలువకు నీరు విడుదల చేశారు.

హంద్రీనీవా కాలువ ద్వారా రాప్తాడు మండలం భూమిని పల్లి వద్ద పేరూరు ఆయకట్టుకు చెందిన 3,700 ఎకరాలకు నీరు విడుదల చేసిన రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాప్తాడు నియోజకవర్గానికి మంత్రిగా 60 నెలలు ఉండి చేయలేని పనిని వంద రోజుల్లో పూర్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికె సాధ్యం.

ఈ సంవత్సరంలో రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు కాల వరకు 20 వేల ఎకరాలకు నీరు అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.






Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.