ETV Bharat / state

'రైతుల త్యాగాలు గుర్తిద్దాం-అమరావతిని కాపాడుకుందాం' - అమరావతి కోసం తాడికొండ రైతుల ఆందోళన

రాజధాని అమరావతికి సంఘీభావంగా గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద రైతులు బైఠాయించారు. గుంటూరు-అమరావతి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు ధర్నా చేపట్టారు. రోడ్డుమీద వంటావార్పు చేశారు. 'రైతుల త్యాగాలను గుర్తిద్దాం- అమరావతిని కాపాడుకుందాం'అంటూ... నినాదాలు చేశారు. 3 రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

tadikonda farmers protest for amaravathi
అమరావతి కోసం తాడికొండ రైతుల ధర్నా
author img

By

Published : Dec 28, 2019, 3:00 PM IST

'రైతుల త్యాగాలు గుర్తిద్దాం-అమరావతిని కాపాడుకుందాం'

.

'రైతుల త్యాగాలు గుర్తిద్దాం-అమరావతిని కాపాడుకుందాం'

.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.