ETV Bharat / state

దాచేపల్లిలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు

author img

By

Published : Mar 19, 2021, 9:45 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లిలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు.

special enforcement bureau officers rides at dachepalli guntur district
దాచేపల్లిలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో గురజాల స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఎస్ఈబీ, ఏఎస్పీ ఆదేశాలతో దాచేపల్లిలోని ప్రభుత్వ ఔట్​లెట్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణ కు చెందిన మద్యాన్ని అమ్మడం లేదని అధికారులు గుర్తించారు. అదే విధంగా మద్యం అక్రమ విక్రయానికి పాల్పడితే గురజాల ఇన్​ఛార్జ్ ఎస్ఈబీ సీఐ కొండారెడ్డికి సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో గురజాల స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఎస్ఈబీ, ఏఎస్పీ ఆదేశాలతో దాచేపల్లిలోని ప్రభుత్వ ఔట్​లెట్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణ కు చెందిన మద్యాన్ని అమ్మడం లేదని అధికారులు గుర్తించారు. అదే విధంగా మద్యం అక్రమ విక్రయానికి పాల్పడితే గురజాల ఇన్​ఛార్జ్ ఎస్ఈబీ సీఐ కొండారెడ్డికి సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.