ETV Bharat / state

గుంటూరులో సెమీ క్రిస్మమ్ వేడుకలు... పాల్గొన్న హోంమంత్రి - devotional news at guntur

పెదనందిపాడులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైకాపా పాలనలో దళితులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి పట్టం కట్టారని ఆమె కొనియాడారు.

semi Christmas celebrations in guntur
సభలో మాట్లాడిన హోంమంత్రి
author img

By

Published : Dec 22, 2019, 1:05 PM IST

గుంటూరులో సెమీ క్రిస్మమ్ వేడుకలు... పాల్గొన్న హోంమంత్రి

గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన ఆమె... రాష్ట్రంలో కీలక పదవులు దళితులకు ఇచ్చిన ఘనత జగన్ మోహన్​ రెడ్డికే దక్కిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన 'దిశ' చట్టంలో తనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.

గుంటూరులో సెమీ క్రిస్మమ్ వేడుకలు... పాల్గొన్న హోంమంత్రి

గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన ఆమె... రాష్ట్రంలో కీలక పదవులు దళితులకు ఇచ్చిన ఘనత జగన్ మోహన్​ రెడ్డికే దక్కిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన 'దిశ' చట్టంలో తనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి

పాత బట్టలు మీవి.. పంచే బాధ్యత మాది..!'

Intro:Ap_gnt_63_22_home_minister_avb_AP10034_voi

Contributor : k. vara prasad ( prathipadu),guntur

Anchor : మంత్రి వర్గంలో కీలక పదవులు..దళితులకే కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని 47 కిలోల భారీ కేక్ను కట్ చేసి ప్రసంగించారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి నామినేటెడ్ పదవులు, పనులలో 50 శాతం కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ తనకు కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దిశ చట్టంతో మహిళలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ చట్టానికి సంబంధించిన కాపీలను మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆడిగాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

బైట్ : మేకతోటి సుచరిత, హోంమంత్రి.


Body:end


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.