ETV Bharat / state

గుంటూరు క్రిస్మస్​ వేడుకల్లో నగ్మా సందడి

author img

By

Published : Dec 14, 2019, 10:48 AM IST

Updated : Dec 14, 2019, 12:07 PM IST

మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు తనను కలిచివేశాయని... ఈ ఏడాది జన్మదిన వేడుకలు జరుపుకోనని సినీనటి నగ్మా పేర్కొన్నారు. గుంటగ్రౌండ్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్​ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

Semi Christmas celebrations at guntur
గుంటూరు క్రిస్మస్​ వేడుకల్లో నగ్మా సందడి

దేశంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, ఆకృత్యాలు తనను కలిచివేశాయని సినీనటి నగ్మా పేర్కొన్నారు. అందుకు నిరసనగా ఈ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకొవట్లేదని చెప్పారు. గుంటూరు గుంటగ్రౌండ్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్​ వేడుకలకు నగ్మా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్​ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని స్వాగతించారు. వైఎస్​ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకులు మను, శ్రీలేఖ, అనూప్​రూబెన్స్​ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.

గుంటూరు క్రిస్మస్​ వేడుకల్లో నగ్మా సందడి

దేశంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, ఆకృత్యాలు తనను కలిచివేశాయని సినీనటి నగ్మా పేర్కొన్నారు. అందుకు నిరసనగా ఈ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకొవట్లేదని చెప్పారు. గుంటూరు గుంటగ్రౌండ్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్​ వేడుకలకు నగ్మా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్​ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని స్వాగతించారు. వైఎస్​ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకులు మను, శ్రీలేఖ, అనూప్​రూబెన్స్​ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.

గుంటూరు క్రిస్మస్​ వేడుకల్లో నగ్మా సందడి

ఇదీ చదవండి:

క్రిస్మస్​ సందడి: చేపలకు ఆహారం అందించిన శాంటాలు

sample description
Last Updated : Dec 14, 2019, 12:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.