ETV Bharat / state

లారీని ఢీకొన్న బైక్​.. ఒకరు మృతి - ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

road accident at prathipadu one person died in guntur district
లారీని ఢీకొన్న బైక్​..ఒకరు మృతి
author img

By

Published : Feb 7, 2021, 9:13 AM IST

గుంటూరు జిల్లాలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రత్తిపాడులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వృద్ధురాలు కిందపడగా.. ఆమె శరీరంపై నుంచి లారీ వెళ్లింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రత్తిపాడులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వృద్ధురాలు కిందపడగా.. ఆమె శరీరంపై నుంచి లారీ వెళ్లింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

గుంటూరు జిల్లాలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 14 పూరిల్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.