ETV Bharat / state

Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

author img

By

Published : Sep 10, 2021, 8:55 PM IST

Updated : Sep 10, 2021, 9:22 PM IST

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

20:50 September 10

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా  ఫిరంగిపురం మండలం వేమవరం అడ్డరోడ్డు వద్ద  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదీ చదవండి

నందిగామ సబ్​ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

20:50 September 10

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా  ఫిరంగిపురం మండలం వేమవరం అడ్డరోడ్డు వద్ద  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదీ చదవండి

నందిగామ సబ్​ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

Last Updated : Sep 10, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.