ETV Bharat / state

సౌపాడులో 80 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : Nov 25, 2020, 1:10 PM IST

గుంటూరు జిల్లా సౌపాడులో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 80 బస్తాల బియ్యాన్ని గుర్తించామని..నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు

ration rice seized at sowpadu
సౌపాడులో రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం సౌపాడులో పోలీసులు పట్టుకున్నారు. పేదల బియ్యాన్ని వ్యాపారులు తరలిస్తుండటం పై పోలీసులు ఏర్పాటు చేసిన రక్షక దళం సభ్యులు నిఘా వేసి పట్టుకున్నారు. లారీలో 80 బస్తాలు రేషన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు.

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం సౌపాడులో పోలీసులు పట్టుకున్నారు. పేదల బియ్యాన్ని వ్యాపారులు తరలిస్తుండటం పై పోలీసులు ఏర్పాటు చేసిన రక్షక దళం సభ్యులు నిఘా వేసి పట్టుకున్నారు. లారీలో 80 బస్తాలు రేషన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు.

ఇదీ చూడండి. మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.