ETV Bharat / state

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. శ్రీదేవి

author img

By

Published : May 30, 2020, 9:20 PM IST

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90 శాతం హామీలు అమలు చేసినట్లు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. తాడికొండలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రైతు భరోసా కేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే
రైతు భరోసా కేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రం ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క వైకాపాకే దక్కుతుందని శ్రీదేవి అన్నారు. వ్యవసాయ సంబంధిత సేవలన్నీ రైతు భరోసా కేంద్రాల్లో పొందవచ్చని వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా... ఏడాది పాలనలో సంక్షేమ విప్లవం తెచ్చిందని చెప్పారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రం ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క వైకాపాకే దక్కుతుందని శ్రీదేవి అన్నారు. వ్యవసాయ సంబంధిత సేవలన్నీ రైతు భరోసా కేంద్రాల్లో పొందవచ్చని వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా... ఏడాది పాలనలో సంక్షేమ విప్లవం తెచ్చిందని చెప్పారు.

ఇదీ చూడండి: 'పేదల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.