ETV Bharat / state

'పాడి పరిశ్రమను బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యం' - Guntur District News

గతంలో డెయిరీలను తెదేపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మండిపడ్డారు. పాడి పరిశ్రమ ద్వారా రైతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య
పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య
author img

By

Published : Dec 8, 2020, 4:19 PM IST

పాల డెయిరీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య విమర్శించారు. సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర హస్తగతం చేశారన్నారు. ఆ డెయిరీ లాభాలను ఎవరికి పంచారో వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పాడిపరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డెయిరీలలో అమూల్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉందన్నారు. త్వరలో మహిళా సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పాల డెయిరీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య విమర్శించారు. సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర హస్తగతం చేశారన్నారు. ఆ డెయిరీ లాభాలను ఎవరికి పంచారో వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పాడిపరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డెయిరీలలో అమూల్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉందన్నారు. త్వరలో మహిళా సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

గుంటూరు జిల్లా ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులపై స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.