ETV Bharat / state

శోభాయమానంగా పోలేరమ్మ మల్లెపూల పూజ

పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా గార్లపాడులో మల్లెపూల పూజ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై పూజలో పాల్గొన్నారు.

author img

By

Published : May 11, 2019, 6:19 AM IST

హాజరైన మహిళలు
పోలెేరమ్మకు మల్లెపూజ పూజ

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులోని పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి మల్లెపూల పూజ వైభవంగా నిర్వహించారు. పోలేరమ్మ విగ్రహాన్ని మల్లెపూలతో శోభాయమానంగా అలంకరించారు. పూజకు మహిళలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.

పోలెేరమ్మకు మల్లెపూజ పూజ

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులోని పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి మల్లెపూల పూజ వైభవంగా నిర్వహించారు. పోలేరమ్మ విగ్రహాన్ని మల్లెపూలతో శోభాయమానంగా అలంకరించారు. పూజకు మహిళలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.

Intro:krishna


Body:riverlo


Conclusion:prayanampranadakaram
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.