ETV Bharat / state

ఉరి వేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

గుంటూరు జిల్లా కర్లపాలెం పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

author img

By

Published : Jul 14, 2019, 4:56 PM IST

ఆసుపత్రి
పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరానికి సమీపంలోని కరెంటు స్తంభానికి ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు పులుగు రాంబాబుగా రెడ్డి గుర్తించారు. ఇతను కర్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. బాపట్ల గ్రామీణ ఎస్​.ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరానికి సమీపంలోని కరెంటు స్తంభానికి ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు పులుగు రాంబాబుగా రెడ్డి గుర్తించారు. ఇతను కర్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. బాపట్ల గ్రామీణ ఎస్​.ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ranchi (Jharkhand), July 14 (ANI): BJP working president JP Nadda and Jharkhand Chief Minister Raghubar Das attended membership drive program. BJP's membership drive will start from Pancha village in Jharkhand. BJP's membership drive in Jharkhand will continue till September 15. BJP started its membership drive since July 06.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.