గుంటూరు జిల్లా గురజాల మండల పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మాడుగుల వద్ద వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తాయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: ఔషధ నియంత్రణ శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు