ETV Bharat / state

'రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ క్షమాపణ చెప్పాలి'

author img

By

Published : Oct 28, 2020, 7:06 PM IST

అరెస్ట్ అయిన అమరావతి రైతుల కుటుంబాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అమరావతి రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములిచ్చిన తమపైనే కేసులు పెట్టారని రైతుల కుటుంబాలు విచారం వ్యక్తం చేశారు.

nara lokesh on amaravathi farmers arrest
అమరావతి రైతుల అరెస్టుపై నారా లోకేశ్

అమరావతి రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ వెంటనే క్షమాపణ చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన అమరావతి రైతుల కుటుంబాలను పరామర్శించారు. రాజధానికి భూములిచ్చిన తమపైనే కేసులు పెట్టారని రైతులు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

రైతుల చేతులకు బేడీలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తే తప్పు ఒప్పవుతుందా అని లోకేశ్ ప్రశ్నించారు.

అమరావతి రైతులకు బేడీలపై సీఎం, డీజీపీ వెంటనే క్షమాపణ చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన అమరావతి రైతుల కుటుంబాలను పరామర్శించారు. రాజధానికి భూములిచ్చిన తమపైనే కేసులు పెట్టారని రైతులు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

రైతుల చేతులకు బేడీలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తే తప్పు ఒప్పవుతుందా అని లోకేశ్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

రైతులకు సంకెళ్లు వేయడంపై ఎన్​హెచ్​ఆర్​సీకి వర్ల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.