ETV Bharat / state

వ్యభిచార గృహంపై దాడులు.. మహిళతోపాటు ముగ్గురు విటులు అరెస్టు - గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు తాజా వార్తలు

నగరం పాలెం పోలీసులు గుంటూరు ఏటీ అగ్రహారంలో వ్యభిచార గృహంపై దాడులు చేసి.. మహిళతోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐదు వేలు నగదు, మూడు సెల్​ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు.

police Attacks on a brothel house
వ్యభిచార గృహంపై దాడులు చేసిన పోలీసులు
author img

By

Published : Mar 19, 2021, 8:52 AM IST

గుంటూరు ఏటీ అగ్రహారంలో వ్యభిచార గృహంపై నగరం పాలెం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు విటులు, ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు. శ్రీలక్ష్మి అనే మహిళా ఓ నివాసాన్ని అద్దెకు తీసుకొని.. అందులో శ్రీ లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ పేరుతో.. ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకురాలు శ్రీలక్ష్మి వాట్సాప్ ద్వారా విటులకు మహిళల ఫొటోలు పంపి.. వ్యభిచారం నిర్వహిస్తునట్లు వెల్లడించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు శ్రీలక్ష్మితో పాటు.. విటులు పేరం సుబ్బారెడ్డి, పట్టపురాజు శ్రీనివాసులు, పెద్దింటి రమేష్​ను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఐదు వేల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకునట్లు వివరించారు.

గుంటూరు ఏటీ అగ్రహారంలో వ్యభిచార గృహంపై నగరం పాలెం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు విటులు, ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు. శ్రీలక్ష్మి అనే మహిళా ఓ నివాసాన్ని అద్దెకు తీసుకొని.. అందులో శ్రీ లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ పేరుతో.. ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకురాలు శ్రీలక్ష్మి వాట్సాప్ ద్వారా విటులకు మహిళల ఫొటోలు పంపి.. వ్యభిచారం నిర్వహిస్తునట్లు వెల్లడించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు శ్రీలక్ష్మితో పాటు.. విటులు పేరం సుబ్బారెడ్డి, పట్టపురాజు శ్రీనివాసులు, పెద్దింటి రమేష్​ను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఐదు వేల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకునట్లు వివరించారు.

ఇవీ చూడండి...

సేంద్రీయ సాగు వైపు రైతులు అడుగులు వేయాలి : నాబార్డు ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.