గుంటూరు జిల్లా తాడేపల్లిలో 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు రాజధాని ప్రాంత గ్రామ సచివాలయాల పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన చెందారు. సీఐటీయూ రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యాన పెనుమాక గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: