ETV Bharat / state

కోటప్పకొండలో తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ లావు - Kotappakonda is a famous shrine

మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో తిరునాళ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కోటప్పకొండలో తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ లావు
కోటప్పకొండలో తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ లావు
author img

By

Published : Mar 10, 2021, 8:28 PM IST

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పరిశీలించారు. త్రికోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల వద్ద ఏర్పాట్లపై అధికారులకు ఎంపీ పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పరిశీలించారు. త్రికోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల వద్ద ఏర్పాట్లపై అధికారులకు ఎంపీ పలు సూచనలు చేశారు.

ఇవీ చదవండి

వైవీ ఆంజనేయులు కారు అద్దాలను ధ్వంసం చేసిన వైకాపా శ్రేణులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.