ETV Bharat / state

వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో వనం మనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విడుదల రజిని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 23 శాతం పచ్చదనాన్ని 50 శాతం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు.

author img

By

Published : Aug 17, 2019, 11:16 PM IST

వనం మనం కార్యక్రమంలో భాగస్వాములు కండి

'వనం మనం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విడదల రజిని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. వృక్షాలను పెంచడం వలన పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. మొక్కల ద్వారా వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్​తో అందరం ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వనం-మనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అడవులు కొట్టివేయడం, రహదారులు అభివృద్ధి చేయడం తదితర కారణాలతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం మాత్రమే పచ్చదనం ఉందని... 50 శాతం వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు.

వనం మనం కార్యక్రమంలో భాగస్వాములు కండి

'వనం మనం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విడదల రజిని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. వృక్షాలను పెంచడం వలన పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. మొక్కల ద్వారా వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్​తో అందరం ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వనం-మనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అడవులు కొట్టివేయడం, రహదారులు అభివృద్ధి చేయడం తదితర కారణాలతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం మాత్రమే పచ్చదనం ఉందని... 50 శాతం వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు.

వనం మనం కార్యక్రమంలో భాగస్వాములు కండి

ఇదీ చదవండి :

నరసారావుపేటలో వన మహోత్సవం

Intro:చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం పద్మ సరస్సు గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఉదయం నుండి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి గ్రామ సమీపంలో ఉన్న కోట చెరువు వాగులో వరద నీరు ఉప్పొంగి కల్వర్టు కొట్టుకుపోవడంతో పద్మ సరస్సును వరద నీరు చుట్టుముట్టింది.Body:కల్వర్టు తెగి వరద నీరు గ్రామంలోకి రావడంతో ఇళ్లన్నీ వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. ప్రజలు భయాందోళనకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. కొందరి ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం తెలుసుకున్న స్థానిక తహసిల్దార్ అమరేంద్ర బాబు సిబ్బందితో కలిసి ముంపుకు గురైన పద్మ సరస్సు, ముస్లిం కాలనీల్లో పర్యటించారు.Conclusion: స్థానికులతో మాట్లాడుతూ తీవ్ర నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడానికి ప్రజలు అధికారులకు సహకరించాలని, బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి పద్మ సరస్సు లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. నష్టం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మహేంద్ర etv bharat జీడి నెల్లూరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.