ETV Bharat / state

నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఎందుకు... వెళ్లి చేరొచ్చుకదా!: మంత్రి విశ్వరూప్

నక్సలైట్​గా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ శిరోముండనం వ్యవహారంలో బాధితుడు... రాష్ట్రపతికి లేఖ రాయటంపై మంత్రి పినిపె విశ్వరూప్ స్పందించారు. నక్సలైట్లలో చేరడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదని... వెళ్లి చేరవచ్చు అని వ్యాఖ్యానించారు.

author img

By

Published : Aug 13, 2020, 5:13 AM IST

Updated : Aug 13, 2020, 12:30 PM IST

pinipe viswarup
pinipe viswarup

నక్సలైట్లలో చేరాలంటే ఎవరైనా వెళ్లి చేరవచ్చని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. బుధవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

నక్సలైట్లలో చేరతా అనుమతించండంటూ ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశారట. దీనికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. వెళ్లి చేరవచ్చు కదా. నక్సలైట్ అని ముద్రపడిన తర్వాత చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు- పినిపె విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

నక్సలైట్లలో చేరాలంటే ఎవరైనా వెళ్లి చేరవచ్చని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. బుధవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

నక్సలైట్లలో చేరతా అనుమతించండంటూ ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశారట. దీనికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. వెళ్లి చేరవచ్చు కదా. నక్సలైట్ అని ముద్రపడిన తర్వాత చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు- పినిపె విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

ఇదీ చదవండి

శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం

Last Updated : Aug 13, 2020, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.