ETV Bharat / state

డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ

author img

By

Published : Jan 1, 2020, 5:16 PM IST

గుంటూరు జిల్లా వేమూరులో డ్వాక్రా సంఘాల మహిళలకు మంత్రి మోపిదేవి.. చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను.. ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్​ పాలన సాగుతుందన్నారు.

minister mopidevi distribute cheques to dwakra womens
డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ
డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ

రాష్ట్రంలో ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలని మంత్రి మోపిదేవి అన్నారు. గుంటూరు జిల్లా వేమూరులోని మార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ కాంతి పథకం కింద 110 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అవినీతి అంతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ

రాష్ట్రంలో ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలని మంత్రి మోపిదేవి అన్నారు. గుంటూరు జిల్లా వేమూరులోని మార్కెట్ యార్డులో డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ కాంతి పథకం కింద 110 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అవినీతి అంతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఇవీ చూడండి...

అమరావతిలో ముగ్గులు.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్న మహిళలు

Intro:రాజు ఈటీవీ తెనాలి నెంబరు 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 3


Body:రాష్ట్రం లో ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మన అందరికీ స్వాగతం చాలని మంత్రి మోపిదేవి అన్నారు
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించేందుకు విశాఖ తీసుకొచ్చామని స్థానిక శాసనసభ్యులు మెరుగు నాగార్జున అన్నారు గుంటూరు జిల్లా వేమూరు మార్కెట్ యార్డులో వైయస్సార్ కాంతి పథకం కింద 110 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేశారు

బైట్ మోపిదేవి వెంకట రమణారావు మార్కెటింగ్ శాఖ మంత్రి


Conclusion:గుంటూరు జిల్లా వేమూరులో డ్వాక్రా సంఘాలు చెక్కుల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.