ETV Bharat / state

ఎర్రబాలెం రహదారిపై వలస కార్మికుల ఆందోళన - Migrant workers' agitation on guntoor district

తమను స్వస్థలాలకు పంపించాలంటూ మంగళగిరి మండలం ఎర్రబాలెం పారిశ్రామిక వాడలో వలస కార్మికులు ఆందోళన నిర్వహించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి దొరకడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

migrant-workers-agitation-on-the-erbalem-road
ఎర్రబాలెం రహదారిపై వలస కార్మికుల ఆందోళన
author img

By

Published : May 11, 2020, 6:21 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం పారిశ్రామిక వాడలో వలస కార్మికులు ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్మికులు లాక్​డౌన్ వల్ల ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేకపోవడం వల్ల పస్తులుంటున్నామని కార్మికులు తెలిపారు. పళ్లెం, గరిటలతో ఎర్రబాలెం రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులు వచ్చి సోమవారం రాత్రి లేదా మంగళవారం విజయనగరం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వటంతో కార్మికులు ఆందోళన విరమించారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం పారిశ్రామిక వాడలో వలస కార్మికులు ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్మికులు లాక్​డౌన్ వల్ల ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేకపోవడం వల్ల పస్తులుంటున్నామని కార్మికులు తెలిపారు. పళ్లెం, గరిటలతో ఎర్రబాలెం రహదారి పై బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులు వచ్చి సోమవారం రాత్రి లేదా మంగళవారం విజయనగరం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వటంతో కార్మికులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.