ETV Bharat / state

మంగళగిరిలో రెడ్​జోన్​గా టిప్పర్​ బజార్ - manglagiri tipper bazar is in redzone

మంగళగిరిలో కరోనా పాజిటివ్​ ఉన్న ప్రాంతాన్ని రెడ్​ జోన్​గా అధికారులు గుర్తించారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులన్నీ మూసేశారు.

mangalgiri tipper bazar is under redzone
టిప్పర్​ బజార్​ ప్రాంతం రెడ్​జోన్​
author img

By

Published : Apr 3, 2020, 6:27 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. నిర్బంధ కర్ఫ్యూ విధించారు. పాజిటివ్​ కేసున్న టిప్పర్ల బజార్​తో బయట వాళ్లు రాకుండా నిరోధించారు. ప్రాంతానికి వెళ్లే రహదారులన్నీ మూసేశారు. పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇతరులెవరైనా కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారా అని ఆరా తీశారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిపై హైపో ద్రావణాన్ని చల్లారు. పోలీసులు, పురపాలక సంఘం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు. నిర్బంధ కర్ఫ్యూ విధించారు. పాజిటివ్​ కేసున్న టిప్పర్ల బజార్​తో బయట వాళ్లు రాకుండా నిరోధించారు. ప్రాంతానికి వెళ్లే రహదారులన్నీ మూసేశారు. పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇతరులెవరైనా కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారా అని ఆరా తీశారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిపై హైపో ద్రావణాన్ని చల్లారు. పోలీసులు, పురపాలక సంఘం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆ గ్రామంలో ఇసుక టిప్పర్లకు లాక్​.. డౌన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.