ETV Bharat / state

పవన్​తో మండలి బుద్ధప్రసాద్ భేటీ​.. కుమారుడి వివాహానికి ఆహ్వానం

author img

By

Published : Oct 11, 2021, 8:22 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.

mandali buddha prasad
mandali buddha prasad

జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. ఆయన కుమారుడు వెంకట్రామ్ వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా... 'తెలుగు భాష కథ', 'తెలుగు సంస్కృతి' పుస్తకాలను పవన్​కు అందజేశారు.

  • మాజీ మంత్రి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తమ కుమారుడు శ్రీ వెంకట్రామ్ వివాహానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష కథ’, ‘తెలుగు సంస్కృతి’ పుస్తకాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. pic.twitter.com/gfFUEGVtUg

    — JanaSena Party (@JanaSenaParty) October 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. ఆయన కుమారుడు వెంకట్రామ్ వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా... 'తెలుగు భాష కథ', 'తెలుగు సంస్కృతి' పుస్తకాలను పవన్​కు అందజేశారు.

  • మాజీ మంత్రి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తమ కుమారుడు శ్రీ వెంకట్రామ్ వివాహానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష కథ’, ‘తెలుగు సంస్కృతి’ పుస్తకాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. pic.twitter.com/gfFUEGVtUg

    — JanaSena Party (@JanaSenaParty) October 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.