ETV Bharat / state

కరోనా నిర్ధరణ..భయాందోళనతో వ్యక్తి బలవన్మరణం - man died due to corona fear latest news

తనకు కరోనా సోకిందని తెలుసుకున్న షేక్​ ఇమామ్​ బాషా భయాందోళనకు గురై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాపట్ల మండలంలో జరిగింది.

man suicide due to fear in effecting corona in guntur district
కరోనా పాజిటివ్​ వచ్చిందనే భయంతో ఆత్మహత్య
author img

By

Published : Aug 22, 2020, 10:51 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు షేక్​ ఇమామ్​ బాషాగా పోలీసులు గుర్తించారు. కరోనా పాజిటివ్​ వచ్చిందని తెలిసిన బాషా భయాందోళనకు గురై.. బాపట్ల మండలం జమ్ములపాలెం రోడ్డులో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు షేక్​ ఇమామ్​ బాషాగా పోలీసులు గుర్తించారు. కరోనా పాజిటివ్​ వచ్చిందని తెలిసిన బాషా భయాందోళనకు గురై.. బాపట్ల మండలం జమ్ములపాలెం రోడ్డులో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

కర్నూలు జిల్లాలో వృద్ధ దంపతుల బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.