ETV Bharat / state

'నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల విలీనం చేశారు'

author img

By

Published : Apr 1, 2021, 8:00 PM IST

గ్రామాల విలీన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల విలీనం చేశారని పిటిషనర్లు వాదించగా... తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.

andhrapradhesh high court
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

గ్రామాల విలీన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మొత్తం 43 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తాడేపల్లి - మంగళగిరి సహా అనేక గ్రామాల విలీనాన్ని సవాల్‌ చేస్తూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల విలీనం చేశారని పిటిషనర్లు వాదించారు. మరికొందరు పిటిషనర్ల వాదనలు వినేందుకు ధర్మాసనం... తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

గ్రామాల విలీన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మొత్తం 43 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తాడేపల్లి - మంగళగిరి సహా అనేక గ్రామాల విలీనాన్ని సవాల్‌ చేస్తూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల విలీనం చేశారని పిటిషనర్లు వాదించారు. మరికొందరు పిటిషనర్ల వాదనలు వినేందుకు ధర్మాసనం... తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

విజయవాడలో విద్యార్థుల కోసం 5 ప్రత్యేక బస్సులు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.