ETV Bharat / state

అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాకుమార్ భేటీ

author img

By

Published : Apr 29, 2021, 8:05 PM IST

Updated : Apr 29, 2021, 10:19 PM IST

అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో రవాణా శాఖ అధికారులు సమావేశమయ్యారు. కొవిడ్​తో చనిపోయిన వారిని తరలించేందుకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వారితో చర్చించారు.

dtc
dtc

గుంటూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాప్రసాద్ సమావేశమయ్యారు. కొవిడ్ మృతదేహాల తరలింపునకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఆ అంశంపై చర్చించారు. కొవిడ్ రోగుల మృతదేహాల తరలింపునకు ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా కార్యాలయాల్లో మే 31 వరకు డ్రైవింగ్ టెస్టులు నిలిపేసినట్లు వెల్లడించారు.

గుంటూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాప్రసాద్ సమావేశమయ్యారు. కొవిడ్ మృతదేహాల తరలింపునకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఆ అంశంపై చర్చించారు. కొవిడ్ రోగుల మృతదేహాల తరలింపునకు ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా కార్యాలయాల్లో మే 31 వరకు డ్రైవింగ్ టెస్టులు నిలిపేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్​ను పరిశీలించిన సబ్ కలెక్టర్ మయూరి అశోక్

Last Updated : Apr 29, 2021, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.