ETV Bharat / state

నరసరావుపేటలో మే 13వరకూ పూర్తి లాక్ డౌన్: ఆర్డీవో - narsaraopeta lockdown news

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మే 13 వరకూ పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరకులను ఇళ్ల వద్దకే పంపే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

guntur dst narsaraopeta  rdo extend lockdown in narsaropeta till may 13
guntur dst narsaraopeta rdo extend lockdown in narsaropeta till may 13
author img

By

Published : May 11, 2020, 1:01 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా మే 13 వరకూ పూర్తి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులను వారి ఇంటి వద్దకే అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఎవరికైనా సరకులు అందకపోతే కమాండ్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలియజేయలన్నారు. ఫోన్ నెంబర్లు 08647 - 295551, 295552, 295553 లుగా ఆయన తెలిపారు. అధికారులు చేపట్టిన మిషన్ మే 15 కు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

మే 15 నాటికి నరసరావుపేట లో కరోనా పాజిటివ్ కేసులు జీరో స్థాయికి తేవాలని అధికారులు నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. కాబట్టి ప్రజలు గమనించి ఎవరూ బయటకు రాకుండా నిబంధనలు పాటించాలని.. ఆంక్షల అమలుకు సహకరించాలని ఆర్డీఓ కోరారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా మే 13 వరకూ పూర్తి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులను వారి ఇంటి వద్దకే అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఎవరికైనా సరకులు అందకపోతే కమాండ్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తెలియజేయలన్నారు. ఫోన్ నెంబర్లు 08647 - 295551, 295552, 295553 లుగా ఆయన తెలిపారు. అధికారులు చేపట్టిన మిషన్ మే 15 కు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

మే 15 నాటికి నరసరావుపేట లో కరోనా పాజిటివ్ కేసులు జీరో స్థాయికి తేవాలని అధికారులు నిర్ణయించినట్లుగా ఆయన తెలిపారు. కాబట్టి ప్రజలు గమనించి ఎవరూ బయటకు రాకుండా నిబంధనలు పాటించాలని.. ఆంక్షల అమలుకు సహకరించాలని ఆర్డీఓ కోరారు.

ఇదీ చూడండి:

ఆపరేషన్ సముద్ర సేతు: మాలేకు చేరిన 'ఐఎన్​ఎస్ మాగర్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.