గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి కర్నూలు వైపు నడిచి వెళ్తున్న 45 మంది వలస కూలీలను.. శావల్యాపురం మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు. వారికి అల్పాహారం పంపిణీ చేశారు. వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశామని సీఐ సుబ్బారావు తెలిపారు.
ఇవీ చదవండి:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి కర్నూలు వైపు నడిచి వెళ్తున్న 45 మంది వలస కూలీలను.. శావల్యాపురం మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు. వారికి అల్పాహారం పంపిణీ చేశారు. వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశామని సీఐ సుబ్బారావు తెలిపారు.
ఇవీ చదవండి:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి కర్నూలు వైపు నడిచి వెళ్తున్న 45 మంది వలస కూలీలను.. శావల్యాపురం మండల కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు. వారికి అల్పాహారం పంపిణీ చేశారు. వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశామని సీఐ సుబ్బారావు తెలిపారు.
ఇవీ చదవండి: