ETV Bharat / state

వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత.. మరియమ్మ మృతదేహంతో ఆందోళన - woman killed on velagapudi issue

velagapudi
వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత.. మరియమ్మ మృతదేహంతో ఆందోళన
author img

By

Published : Dec 28, 2020, 6:10 PM IST

Updated : Dec 28, 2020, 7:28 PM IST

18:08 December 28

రోడ్డుపై బైఠాయింపు

అమరావతిలోని వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరియమ్మ మృతదేహంతో ఎస్సీ సంఘాలు రోడ్డుపై బైఠాయించాయి. తాము చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇవ్వాలని ఎస్సీ సంఘాల డిమాండ్‌ చేశాయి. 

ఇవీ చదవండి: 


 

18:08 December 28

రోడ్డుపై బైఠాయింపు

అమరావతిలోని వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరియమ్మ మృతదేహంతో ఎస్సీ సంఘాలు రోడ్డుపై బైఠాయించాయి. తాము చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇవ్వాలని ఎస్సీ సంఘాల డిమాండ్‌ చేశాయి. 

ఇవీ చదవండి: 


 

Last Updated : Dec 28, 2020, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.