ETV Bharat / state

వల్లభాపురంలో కౌలు రైతు ఆత్మహత్య - వల్లభాపురంలో కౌలు రైతు ఆత్మహత్య

వల్లభాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

former suicide
former suicide
author img

By

Published : Sep 1, 2020, 7:54 PM IST

గుంటూరు జిల్లా వల్లభాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు జొన్నల కిషోర్ రెడ్డి (34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతును తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు జొన్నల కిషోర్ రెడ్డి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా వల్లభాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు జొన్నల కిషోర్ రెడ్డి (34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతును తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు జొన్నల కిషోర్ రెడ్డి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఖమ్మంలో ఉద్రిక్తత.. కార్పొరేటర్​ కారుకు నిప్పంటించిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.