ETV Bharat / state

అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య - latest news on farmer deaths in guntur

అప్పులబాధ తాళలేక పురుగులమందు తాగి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా భద్రూలెంలో జరిగింది.

farmer died in guntur
పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
author img

By

Published : Jun 3, 2020, 11:39 PM IST

గుంటూరు జిల్లా ఈపూరు మండలం భద్రూలెంలో నాగేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధ తాళలేక పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గుంటూరు జిల్లా ఈపూరు మండలం భద్రూలెంలో నాగేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధ తాళలేక పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇదీ చూడండి: 'ఉపాధి హామీ పనులకు రోజుకు రూ.30 ఇచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.