వైకాపా పాలన పట్ల ప్రజలు నిరాశ, అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేత దివ్యవాణి ఆరోపించారు. రాష్ట్రంలో మానవత్వం లేని పరిపాలన సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన నా ఇల్లు-నా సొంతం ర్యాలీలో పాల్గొన్న ఆమె...వైకాపా పాలనపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లను ఇప్పటికీ కేటాయించకపోవడం సరికాదన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదికను కూల్చారని...కట్టేవాడు నాయకుడా ? కూల్చేవాడు నాయకుడా? అని ప్రశ్నించారు.
'రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది'
రాష్ట్రంలో మానవత్వం లేని పరిపాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత దివ్యవాణి విమర్శించారు. వైకాపా పాలన పట్ల ప్రజలు నిరాశ, అసంతృప్తితో ఉన్నారన్నారు.
!['రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది' 'రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9480738-994-9480738-1604855256399.jpg?imwidth=3840)
వైకాపా పాలన పట్ల ప్రజలు నిరాశ, అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేత దివ్యవాణి ఆరోపించారు. రాష్ట్రంలో మానవత్వం లేని పరిపాలన సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన నా ఇల్లు-నా సొంతం ర్యాలీలో పాల్గొన్న ఆమె...వైకాపా పాలనపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లను ఇప్పటికీ కేటాయించకపోవడం సరికాదన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదికను కూల్చారని...కట్టేవాడు నాయకుడా ? కూల్చేవాడు నాయకుడా? అని ప్రశ్నించారు.
ఇదీచదవండి
ట్రంప్ను తలుచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్: పట్టాభ