ETV Bharat / state

హైకోర్టు ఆధీనంలోని కిందిస్థాయి కోర్టులు రెండు రోజులు సస్పెండ్

author img

By

Published : Jun 29, 2020, 11:44 AM IST

హైకోర్టు అధీనంలో పనిచేసే కిందిస్ధాయి కోర్టుల్లో కార్యకలాపాలను రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. .కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా పిటిషన్ దరఖాస్తు చేయాలంటే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

http://10.10.50.80//odisha/29-June-2020/202006290454032879_singapore-to-permit-resumption-of-tourism-businesses_secvpfgif_2906newsroom_1593398746_229.jpg
http://10.10.50.80//odisha/29-June-2020/202006290454032879_singapore-to-permit-resumption-of-tourism-businesses_secvpfgif_2906newsroom_1593398746_229.jpg

హైకోర్టు అధీనంలో పనిచేసే కిందిస్ధాయి కోర్టుల్లో కార్యకలాపాలను రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్​ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ 19 పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న క్రమంలో రెండు రోజులు కార్యకలాపాలను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఎవరైనా పిటిషన్ దరఖాస్తు చేయాలంటే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే 30వ తేదీ వరకు హైకోర్టు, విజయవాడ, మెట్రోపాలిటిన్ కోర్టుల్లో కార్యకలాపాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

హైకోర్టు అధీనంలో పనిచేసే కిందిస్ధాయి కోర్టుల్లో కార్యకలాపాలను రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్​ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ 19 పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న క్రమంలో రెండు రోజులు కార్యకలాపాలను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఎవరైనా పిటిషన్ దరఖాస్తు చేయాలంటే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే 30వ తేదీ వరకు హైకోర్టు, విజయవాడ, మెట్రోపాలిటిన్ కోర్టుల్లో కార్యకలాపాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: చైనా విద్యుత్ పరికరాలతో సైబర్ దాడులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.