ETV Bharat / state

మెడికొండ్రు మండలంలో మరో వ్యక్తికి కరోనా

author img

By

Published : Jun 4, 2020, 11:55 AM IST

గుంటూరు జిల్లా తాడికొండలోని మెడికొండ్రు మండలం విసదలకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. అతను ఇండోనేషియాలో జరిగిన తబ్లీగి జమాత్​లో పాల్గొని వచ్చాడని అధికారులు తెలిపారు.

corona positive for one more person in medikondru mandal at guntur district
మెడికొండ్రు మండలంలో మరో వ్యక్తికి కరోనా

గుంటూరు జిల్లా తాడికొండలోని మెడికొండ్రు మండలం విసదలకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయినట్లు అధికారులు గుర్తించారు. అతను కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాలో జరిగిన తబ్లీగి జమాత్​లో పాల్గొన్నాడు. అక్కడ నుంచి జిల్లాకు వచ్చిన అతడిని... ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్వారంటైన్ కేంద్రంలో ఉంచి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డుకు తరలించారు.

అంతకు ముందు తురకాపాలెంకు చెందిన వ్యక్తి, మెడికొండ్రకు చెందిన యువకుడికి పాజిటివ్ వచ్చింది. దీంతో మెడికొండ్రు మండలానికు చెందిన ముగ్గురుకి పాజిటివ్ రావటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

గుంటూరు జిల్లా తాడికొండలోని మెడికొండ్రు మండలం విసదలకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయినట్లు అధికారులు గుర్తించారు. అతను కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాలో జరిగిన తబ్లీగి జమాత్​లో పాల్గొన్నాడు. అక్కడ నుంచి జిల్లాకు వచ్చిన అతడిని... ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్వారంటైన్ కేంద్రంలో ఉంచి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డుకు తరలించారు.

అంతకు ముందు తురకాపాలెంకు చెందిన వ్యక్తి, మెడికొండ్రకు చెందిన యువకుడికి పాజిటివ్ వచ్చింది. దీంతో మెడికొండ్రు మండలానికు చెందిన ముగ్గురుకి పాజిటివ్ రావటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:

పచ్చని పల్లెలకు పాకుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.